బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
అధికార పార్టీ నేతలకు తొత్తులుగా పోలీసులు
30 Jun 2018 2:58 PM
కర్నూలు: అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా మారారని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. శనివారం బుగ్గన ఆధ్వర్యంలో డోన్లో భారీ ర్యాలీ నిర్వహించారు. శాంతిభద్రతలు కాపాడాలంటూ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అరాచక శక్తులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బుగ్గన మండిపడ్డారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎం రౌడీయిజాన్ని, హత్యా రాజకీయాలను, భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. డోన్లో హత్యలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు.