బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
గవర్నర్ను కలిసిన వైయస్ఆర్సీపీ నేతలు
01 Nov 2018 11:54 AM
హైదరాబాద్: వైయస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైయస్ఆర్సీపీ నాయకులు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం పార్టీ నేతలు గవర్నర్ను కలిసి ఏపీ ప్రభుత్వ తీరును గవర్నర్కు వివరించారు. వైయస్ జగన్పై హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని పార్టీ నాయకులు గవర్నర్ను కోరారు.