కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
గవర్నర్ను కలిసిన వైయస్ఆర్సీపీ నేతలు
01 Nov 2018 11:54 AM
హైదరాబాద్: వైయస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైయస్ఆర్సీపీ నాయకులు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం పార్టీ నేతలు గవర్నర్ను కలిసి ఏపీ ప్రభుత్వ తీరును గవర్నర్కు వివరించారు. వైయస్ జగన్పై హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని పార్టీ నాయకులు గవర్నర్ను కోరారు.