రేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
జెర్రిపోతులపాలెం ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు
04 Jan 2018 3:47 PM
విశాఖ: జెర్రిపోతులపాలెంలో దళిత మహిళపై దాడి ఘటనపై వైయస్ఆర్సీపీ నేతలు మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, ఆయన కొడుకు, అనుచరులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇందుకు స్పందించిన కమిషన్ సభ్యులు విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.