మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
వైయస్ జగన్కు అత్యధిక భద్రత కల్పించాలి
29 Oct 2018 10:49 AM
వైయస్ జగన్కు అత్యధిక భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ను కోరినట్టు వైయస్ఆర్సీపీ తాజా మాజీ ఎంపీ వరప్రసాద్ తెలిపారు. రాజ్నాథ్తో బేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రిమాండు రిపోర్టులో హత్యాయత్నం జరిగిందని స్పష్టమైందన్నారు. చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యాలను రాజ్నాథ్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను వైయస్ఆర్ సీపీ నేతల బృందం సోమవారం ఉదయం కలిసింది. వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినపత్రాన్ని ఆయనకు ఇచ్చారు.