విజయవాడః ప్రజలు జననేత వైయస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వైయస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు.వైయస్ జగన్ దృఢ సంకల్పం కలిగిన నేత అని అన్నారు. 2004లో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రరాష్ట్ర్రం అభివృద్ధిలో కొత్తఒరవడికి శ్రీకారం చుట్టింది.రాబోయే రోజుల్లో ఏపీలో సుపరిపాలన రానుందన్నారు. ప్రజా సంకల్పయాత్రకు విశేషమైన స్పందన వస్తుందన్నారు.