మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
రాష్రం వైయస్ జగన్ నాయకత్వం కోరుకుంటోంది..
22 Sep 2018 12:10 PM
విజయవాడః ప్రజలు జననేత వైయస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వైయస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు.వైయస్ జగన్ దృఢ సంకల్పం కలిగిన నేత అని అన్నారు. 2004లో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రరాష్ట్ర్రం అభివృద్ధిలో కొత్తఒరవడికి శ్రీకారం చుట్టింది.రాబోయే రోజుల్లో ఏపీలో సుపరిపాలన రానుందన్నారు. ప్రజా సంకల్పయాత్రకు విశేషమైన స్పందన వస్తుందన్నారు.