బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
దుష్టపాలనలో ఒకేఒక ఆశాకిరణం వైయస్ జగన్..
08 Sep 2018 5:44 PM
మోసపూరిత వాగ్ధానాలతో అధికారం చేపట్టి, ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు ఏవగింపు కలుగుతుందని వైయస్ఆర్సీపీ నేత మళ్ళా విజయప్రసాద్ తెలిపారు. చంద్రబాబు నయవంచక పాలనలో రాజన్న బిడ్డ జననేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆశాకిరణంలా కనిపిస్తున్నారన్నారు. అందుకే ప్రజలు వైయస్ జగన్కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.మళ్లీ రాజన్న రాజ్యం వైయస్ జగన్ నాయకత్వంలోనే వస్తుందని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారన్నారు. టీడీపీ పాలనలో ప్రజలు పూర్తిగా విసుగు చెంది ఉన్నారన్నారు.