వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ వైయస్ఆర్సీపీలో చేరిక
14 Nov 2017 11:09 AM
చింతకుంట్ల గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బాలిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కండువ వేసి పార్టీలో చేర్చుకున్నారు. ఈయన చేరికతో పార్టీ బలం పెరిగిందని శిల్పా చక్రపాణిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.