బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వైఎస్సార్సీపీ ఐటీ విభాగంలో నియామకాలు
18 Nov 2015 1:16 PM
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ విభాగంలో పలు నియామకాలు జరిగాయి. ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా లావ ణ్యప్రియ, ఎమ్.వెంకటకృష్ణారెడ్డి, ఆర్.వీరభద్రరావు, శ్యాంసుందర్ కలకండ నియమితులయ్యారు.
కార్యదర్శులుగా కొప్పోలు గిరిధర్రెడ్డి, మహ్మద్ అబ్దుల్ ఖాదర్, వెంకటేష్, కూరపాటి బ్రహ్మానందరెడ్డి, భూమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, దినేష్, మాచర్ల కాసిరెడ్డి, చింతలబోయిన వెంకటశ్రవణ్కుమార్, చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వి.కృష్ణ చైతన్య, కె.ధనుంజయ్రెడ్డి, కొమ్మిరెడ్డి వెంకటరామిరెడ్డి, యార్కరెడ్డి లీలాకృష్ణ, అజయ్కుమార్, చిత్తూరు జిల్లా ఐటీ విభాగం కార్యదర్శిగా జి.వి.లక్ష్మి లను నియమించారు.