వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఏర్పేడు బాధితులకు వైయస్ఆర్ సీపీ ఆర్థిక సహాయం
29 Apr 2017 12:33 PM
ఒక్కో కుటుంబానికి రూ. 50 వేలు అందజేత
చిత్తూరు: ఏర్పేడు ప్రమాద బాధిత కుటుంబాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సహాయం అందజేసి వారికి అండగా నిలిచింది. వైయస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బియ్యపు మధుసూదన్రెడ్డి బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 50 వేల చొప్పున మొత్తం 16 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. బాధితులకు వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గల్ఫ్ స్టేట్ చెరలో ఉన్న ఏర్పేడు మృతుడు జైచంద్ర భార్య రేణుకను తక్షణమే రప్పించాలని మధుసూదన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.