మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రైతుల ఆమరణ దీక్షకు వైయస్ఆర్సీపీ సంఘీభావం
21 Oct 2018 1:27 PM
అమరావతిః లింగాయపాలెంలో అసైన్డ్భూముల రైతుల ఆమరణ దీక్షకు వైయస్ఆర్సీపీ సంఘీభావం ప్రకటించింది.రాజధాని పేరుతో రైతుల భూములు తీసుకుని ఏం చేశారని వైయస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరుతో దళితులకు అన్యాయం చేస్తుందన్నారు. భూమిలిచ్చిన రైతులకు ఇప్పటివరుకు ఏం చేశారో చెప్పాలన్నారు. అసైన్డ్భూముల రైతులకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. వైయస్ జగన్ సీఎం కాగానే రైతులకు న్యాయం చేస్తామన్నారు. అసైన్డ్ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేయాలని డిమాండ్ చేసారు. మూడేళ్లుగా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు.