కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చంద్రబాబు అబద్ధాలు చెల్లవు
12 Dec 2018 12:44 PM
న్యూఢిల్లీ: చంద్రబాబు అబద్ధాలు చెల్లవని వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. అందుకే తెలంగాణలో ప్రజలు చంద్రబాబును ఓడించారని గుర్తు చేశారు. అవినీతిలో చంద్రబాబుదే నంబర్ వన్ స్థానమన్నారు. పేదలకు పంచే నిధులను జన్మభూమి కమిటీ సభ్యులు మింగేస్తున్నారన్నారు. కేంద్ర పథకాలు కూడా ఏపీలో పక్కదోవ పడుతున్నాయన్నారు. చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో అదే విధంగా ఏపీలో కూడా చంద్రబాబును తిరస్కరించాలని కోరారు. చంద్రబాబుకు చివరి రాజకీయ ఘడియలు వచ్చాయన్నారు. రాజకీయాలు వదిలి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. గ్రాఫ్ పడుతుందనే మోడీని చంద్రబాబు విడిచిపెట్టారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్తో చంద్రబాబు దోస్తీ కట్టారన్నారు.