ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే అత్యాచారాలు
04 May 2018 12:08 PM
గుంటూరు: చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. దాచేపల్లిలో బాలికపై అత్యాచారం జరిగితే ముఖ్యమంత్రి స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. నాలుగేళ్లుగా మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. టీడీపీ చట్టాలను చేతిలోకి తీసుకొని సెటిల్మెంట్లు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. దాచేపల్లిలో బాలికపై జరిగిన అత్యాచారానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.