రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
మొగల్తూరు ఆక్వా ఘటనపై వాయిదా తీర్మానం
31 Mar 2017 9:49 AM
ఏపీ అసెంబ్లీ: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఆక్వా ఘటనపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే స్పీకర్ ఈ తీర్మానాన్ని పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించడంతో ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో యధావిధిగా మంత్రులు, టీడీపీ సభ్యులకు మైక్ ఇచ్చి ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దూషణకు తెర లేపారు.