మొగ‌ల్తూరు ఆక్వా ఘ‌ట‌న‌పై వాయిదా తీర్మానం

ఏపీ అసెంబ్లీ: ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మొగ‌ల్తూరు ఆక్వా ఘ‌ట‌న‌పై అసెంబ్లీలో చ‌ర్చ చేప‌ట్టాల‌ని కోరుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్ర‌వారం వాయిదా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. అయితే స్పీక‌ర్ ఈ తీర్మానాన్ని ప‌ట్టించుకోకుండా ప్ర‌శ్నోత్త‌రాల స‌మయాన్ని కొన‌సాగించ‌డంతో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు పోడియం వ‌ద్ద‌కు చేరుకొని ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దీంతో య‌ధావిధిగా మంత్రులు, టీడీపీ స‌భ్యుల‌కు మైక్ ఇచ్చి ప్ర‌తిప‌క్ష నేత‌పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌కు తెర లేపారు. 

తాజా వీడియోలు

Back to Top