రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
ఐదో రోజు వైఎస్ జగన్ యాత్ర షెడ్యూల్
05 Jun 2016 8:02 AM
ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర జన ఉప్పెనలా సాగుతోంది. ఐదో రోజు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ కదిరి ఆర్అండ్బీ అతిధి గృహం నుంచి అల్లిపూర్ తండా, ముత్యాల చెరువు, పులగం పల్లి, మిట్టపల్లి, ఇనగలూరు క్రాస్, గాజుకుంటపల్లి, ఓబులదేవర చెరువు మీదుగా వడ్డివారి పల్లి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు హరినాథ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా అనంతపురం చేరుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ ధర్నాలో పాల్గొంటారు.