వైయస్ జగన్ శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కొంతమందిని కొనుగోళ్లు చేయొచ్చు, మరికొందరి భయపడి ఉండొచ్చు. ప్రజలు మాత్రం ఎల్లప్పుడూ నిజంవైపే ఉన్నారని వైయస్ జగన్ తెలిపారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 


Back to Top