బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ప్రతిపక్షం పైన స్పీకర్ వివక్ష చూపుతున్నారు: వైఎస్ జగన్
09 Mar 2015 5:10 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి. రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే మైకులు కట్ అవుతాయని, ప్రతిపక్ష నాయకుడిపై అవాకులు చవాకులు పేలితే అందుకు ప్రతిగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం లేదన్నారు. ఇటువంటి వివక్ష ఎక్కడా లేదని, గవర్నర్ ప్రసంగం అనంతరం అధికార పక్ష సభ్యులు రెండు గంటలపాటు మాట్లాడిందే మాట్లాడుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.