సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ఎంపీలతో వైఎస్ జగన్ భేటీ..కీలక చర్చ
21 Nov 2015 6:20 PM
హైదరాబాద్
: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదివారం పార్టీ ఎంపీలతో భేటీ
కానున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ...రేపు ఉదయం 11 గంటలకు
లోటస్ పాండ్ లో ఎంపీలతో సమావేశమై చర్చిస్తారు. పార్లమెంట్ శీతాకాల
సమావేశాలు ఈనెల 26 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం
నిర్ణయించింది.
: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదివారం పార్టీ ఎంపీలతో భేటీ
కానున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ...రేపు ఉదయం 11 గంటలకు
లోటస్ పాండ్ లో ఎంపీలతో సమావేశమై చర్చిస్తారు. పార్లమెంట్ శీతాకాల
సమావేశాలు ఈనెల 26 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం
నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో
లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ సమీక్ష జరుపుతారు. ప్రత్యేక
హోదాతో పాటు పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హమీలు, కరువు, అకాల వర్షాలు,
కేంద్రసాయం, రాజధాని అంశంతో పాటు కీలక ప్రజాసమస్యలు పార్లమెంట్లో
లేవనెత్తనున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు.
లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ సమీక్ష జరుపుతారు. ప్రత్యేక
హోదాతో పాటు పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హమీలు, కరువు, అకాల వర్షాలు,
కేంద్రసాయం, రాజధాని అంశంతో పాటు కీలక ప్రజాసమస్యలు పార్లమెంట్లో
లేవనెత్తనున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు.