టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
వైఎస్ జగన్ నిరాహార దీక్ష
30 Apr 2016 11:54 AM
హైదరాబాద్ః కృష్ణా, గోదావరి డెల్టాలను కాపాడుకునేందుకు వైఎస్ జగన్ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. చంద్రబాబు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మే నెల 16,17,18 తేదీల్లో కర్నూలులో వైఎస్ జగన్ స్వయంగా దీక్షలో కూర్చోనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా అడ్డగోలుగా నీళ్ల మళ్లింపును నిరసిస్తూ వైఎస్ జగన్ దీక్ష చేపడుతున్నారు. ప్రజలు కరువుతో తీవ్రంగా అల్లాడుతున్నారని, లక్షలాది ఎకరాలు బీడులుగా మారిపోయాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి నీళ్లు లేక ప్రజలు విలవిలలాడుతున్నారు. రాజకీయాలను పక్కనబెట్టి మనుషులుగా ఆలోచన చేయాలన్నారు. కరువు పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని చెప్పారు.