బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
బాధితులకు అండగా పాల్మన్ పేటకు వైయస్ జగన్
18 Jul 2016 10:52 AM
విశాఖపట్నం: వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేడు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నానికి వైయస్ జగన్ విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి పాయకరావుపేట నియోజకవర్గంలోని పాల్మన్పేటకు వెళ్లి స్థానిక మత్స్యకారులను పరామర్శిస్తారు.
గత నెలలో అధికార టీడీపీ నేతల అండతో కొందరు ఈ గ్రామంపై దాడిచేసి స్థానికులను గాయపర్చడంతోపాటు, వారి ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైయస్ జగన్ బాధితులతో మాట్లాడి భరోసా కల్పించనున్నారు.