బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
పసుపు, అరటి రైతులతో వైయస్ జగన్
10 Jan 2017 11:57 AM
కర్నూలుః రైతు భరోసా యాత్రలో భాగంగా వైయస్ జగన్ ఈ ఉదయం మహానంది మండలం, శ్రీనగరంలో పర్యటిచారు. పసుపు, అరటి రైతులను కలుసుకున్నారు. గిట్టుబాటు ధర, ఇన్ పుట్ సబ్సిడీపై ఆరా తీశారు. గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మహానేత వైయస్ఆర్ హయాంలో పంటలకు సరైన మద్దతు ధర ఉండేదని, ఆయన దేవుడు అని రైతులు తలచుకున్నారు. రైతుల కష్టాలు తెలుసుకున్న అనంతరం వైయస్ జగన్ మహానందీశ్వరుని దర్శించుకున్నారు. జగన్ కు ఆలయ అర్చకులు అపూర్వ స్వాగతం పలికారు. ఆలయంలో వైయస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.