మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
టీడీపీ దౌర్జన్యాలకు నిరసనగా వైయస్ జగన్ ధర్నా
05 Jun 2016 6:14 PM
అనంతపురంః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ నినాదాలతో అనంతపురం మార్మోగుతోంది. వైయస్ జగన్ యాత్ర జనజాతరను తలపించింది. తమ అభిమాన యాత్రకు జనం నీరాజనం పట్టారు. పూలవర్షం కురిపించారు. వేలాదిగా తరలవచ్చిన అశేష జనవాహిని మధ్య వైయస్ జగన్ అనంతపురం చేరుకున్నారు. వైయస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలకు నిరసనగా వైయస్ జగన్ ధర్నా నిర్వహించారు. వైయస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు టీడీపీ కుట్రలను తిప్పికొట్టారు. పెద్ద ఎత్తున అనంతకు తరలివచ్చి వైయస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.