బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
పీపీరావు మృతికి వైయస్ జగన్ సంతాపం
13 Sep 2017 3:45 PM
హైదరాబాద్: సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది పావని పరమేశ్వరరావు(పీపీరావు) మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన పీపీరావు న్యాయవాదిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని వైయస్ జగన్ కొనియాడారు. పలు జాతీయ, అంతర్జాతీయ కమిటీలు, వేదికల్లో భాగస్వామ్యులై నిర్వహించిన పాత్ర ఎనలేనిదని, పీపీరావు సేవలను స్మరించుకున్నారు. పీపీరావు కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.