మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
ఐదవ రోజు ప్రచారం ప్రారంభం..నంద్యాలలో జననేత రోడ్ షో
13 Aug 2017 10:39 AM
నంద్యాలః వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉపఎన్నికల ప్రచారం ఐదవ రోజు నంద్యాలలో ప్రారంభమైంది. పట్టణంలో వైయస్ జగన్ రోడ్ షో
నిర్వహిస్తున్నారు. శ్రీనివాస సెంటర్, వెంకప్ప అంగడిల మీదుగా బాలాజీ కాంప్లెక్స్, పైప్లైన్ రోడ్, సింగ్ కాలనీ, ఫరూక్నగర్, చౌరస్తా వరకు రోడ్షో కొనసాగుతోంది. అక్కడి నుంచి ఫరూక్ నగర్, ఎన్ఆర్ఎస్ మూర్తి హాస్పిటల్, స్కావెంజర్స్, బాల్కొండహాల్, సంచిబట్టల సందు మీదుగా రోడ్షో కొనసాగనుంది. వెంకటేశ్వర దేవాలయం సెంటర్, గుడిపాటిగడ్డ సెంటర్, మేడం వారి వీధి, జుమ్మా మసీదు, గాంధీచౌక్ల మీదుగా కల్పనా సెంటర్, ఫళాని కూల్డ్రింక్స్ సందు, ముల్లాన్పేట వరకు రోడ్షో కొనసాగి, అనంతరం బైర్మల్వీధి, మున్సిపల్ హైస్కూల్ సెంటర్, చాంద్బాడ మీదుగా నిర్వహించనున్నారు.