సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
నంద్యాలలో వైయస్ జగన్ 12వ రోజు ప్రచారం
20 Aug 2017 10:41 AM
నంద్యాలః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ నంద్యాల ఉపఎన్నికల ప్రచారం 12వ రోజుకు చేరుకుంది. సంఘమిత్ర నుంచి వైయస్ జగన్ సలీంనగర్ కు చేరుకున్నారు. అడుగడుగునా నంద్యాల ప్రజలు జననేతకు నీరాజనం పడుతున్నారు. వైయస్ జగన్ రోడ్ షో కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైయస్సార్సీపీకే తమ ఓటు అని నినదిస్తున్నారు. మోసపూరిత హామీలతో వంచించిన బాబుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శిల్పా మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.