మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ముడుపులు అందితే గానీ పనులు జరగని దుస్థితి
22 Mar 2016 11:50 AM
హైదరాబాద్ః మదనపల్లెలో అనేక పనులు పెండింగ్లో ఉన్నాయని, అంతేకాకుండా చేస్తున్న పనులు సైతం ఎంతో నాసిరకంగా ఉన్నాయని స్థానిక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి అన్నారు. మున్సిపల్లోని శానిటేషన్ శాఖలోఅవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్టర్లు అధికారులకు, అధికారులు అధికారపార్టీ నేతలకు కమీషన్లు ఇస్తే కానీ పనులు జరగని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా మారాయని చెప్పారు. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్ను ప్రశ్నిస్తే అడ్డగోలు సమాధానాలు చెబుతున్నారన్నారు.