బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రాష్ట్ర మహిళా కార్యవర్గ సమావేశం ప్రారంభం
25 Jul 2018 4:02 PM
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యవర్గ సమావేశం ఈ రోజు విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో బాబు పాలనలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తున్నారు. సమావేశానికి వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్కే రోజా, మహిళా నాయకురాళ్లు వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నిర్మల, తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ్యంగా రాష్ట్రంలో బెల్టుషాపులు వీధికొకటి వెలుస్తున్నాయని, వీటి వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బెల్టుషాపులపై ఉద్యమించాలని సమావేశంలో తీర్మానం చేశారు.