బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
మహిళలకు ఉపాధివకాశాలు కల్పించాలి
25 Oct 2018 12:08 PM
విజయనగరంః వైయస్ జగన్ను కలిసిన మక్కువ బీసీ కాలనీ మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. పంటలు సరిగా పండక వలసపోతున్నామని మహిళల ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఉపాధి అవకాశాలు కల్పించాలని జననేతను కోరారు. టీడీపీ వచ్చాక ఒక్క ఇళ్లు కూడా మంజూరు కాలేదని వాపోయారు. టీడీపీ పాలనలో మహిళ సంక్షేమం పూర్తిగా విస్మరించారన్నారు.దివంగత నేత వైయస్ఆర్ హయాంలో మహిళలకు ఎంతో మేలు జరిగిందన్నారు.రాజన్న హయాంలో మహిళలకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు అధిక సంఖ్యలో కల్పించి మహిళా సాధికారితకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషిచేశారని కొనియాడారు.