బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
జగనన్నను సీఎంను చేసుకుంటాం
26 Feb 2018 11:52 AM
ఒంగోలు: ప్రజాపక్ష నేత వైయస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. భారతీ తరలివస్తూ జనేనత వెంట నడుస్తున్నారు. చిన్నారికట్ల నుంచి పాదయాత్రను ప్రారంభించిన వైయస్ జగన్ను స్థానిక మహిళలు కలిసి వారి బాధలు చెప్పుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం మహిళలు మీడియాతో మాట్లాడుతూ రాజన్నబిడ్డ వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఈసారి ఎలాగైనా మా నాయకుడు వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని మహిళలు గంటాపదంగా చెప్పారు.