మ‌హిళా ఎమ్మెల్యేల ఆందోళ‌న‌

హైద‌రాబాద్‌) వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ను అసెంబ్లీలోకి అనుమ‌తించాలంటూ వైఎస్సార్సీపీ మ‌హిళా ఎమ్మెల్యేలు ఆందోళ‌న చేప‌ట్టారు. న‌ల్ల దుస్తుల‌తో స‌భ‌కు హాజ‌రు అయ్యేందుకు ప్ర‌య‌త్నించారు. స‌భ‌లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా మార్ష‌ల్స్ అడ్డుకొన్నారు. దీంతో మ‌హిళా ఎమ్మెల్యేలు గాంధీ విగ్ర‌హం సాక్షిగా ఆందోళ‌న‌కు దిగారు. 
Back to Top