బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ప్రభుత్వం మెడలు వంచుతాం
17 Oct 2016 4:36 PM
వైయస్ఆర్ జిల్లా(రాజంపేట): ప్రజా సంక్షేమం కోసమే రాజకీయాల్లో ఉన్నామని, అధికారం కోస కాదని వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి అన్నారు. రాజంపేటలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థాగత ఎమ్మెల్సీ ఎన్నికల సభ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సందర్భంగా వివేకానందరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మెడలు వంచైనా ప్రజల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో ఎంపీలు వైయస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.