బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ప్రారంభమైన వంచనపై గర్జన దీక్ష
02 Jul 2018 10:02 AM
అనంతపురం: ప్రత్యేక హోదా,
విభజన చట్టంలోని హామీల అములులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరిని నిరసిస్తూ
అనంతపురంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఆద్వర్యంలో వంచన పై గర్జన దీక్ష కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. పార్టీకి
చెందిన తాజా మాజీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ముఖ్యనేతలందరూ నల్లటి
దుస్తులతో దీక్షకు హాజరయ్యారు. సభా స్థలిలో వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి
పూలమాలలు వేసి నాయకులు దీక్షను ప్రారంబించారు. సాయంత్రం నాలుగు గంటల వరకు దీక్ష
కొనసాగనుంది