మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
వైయస్ఆర్ కాంగ్రెస్లో చేరిన రాంభూపాల్
18 Nov 2012 11:07 AM
కంపాడు:
కాంగ్రెస్ నాయకుడు రాంభూపాల్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారంనాడు 32వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ఉపక్రమించిన పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కంపాడు నుంచి ఉదయం 10.30గంటల ప్రాంతంలో యాత్ర ప్రారంభమైంది. ఆదివారం నాటి యాత్రలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడూ, సీనియర్ నేత డాక్టర్ ఎంవీ మైసూరా రెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయరంగారావు పాల్గొన్నారు.