వైయస్ఆర్ కాంగ్రెస్ లో 500 మంది చేరిక

శంకరపట్నం, 15 ఏప్రిల్ 2013: కరీంనగర్
జిల్లా శంకరపట్నం మండలంలోని శంకరపట్నం, మొలంగూరు, లింగాపూర్‌లలో వైయస్ఆర్ కాంగ్రెస్ నేత కాటం శివారెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు.
మరోవైపు పుట్టా మధు ఆధ్వర్యంలో 500 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
చేరారు.


Back to Top