బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వాగును చూసి ఆగిన షర్మిల
02 Nov 2012 4:32 PM
ఉరవకొండ
2 నవంబర్ 2012 : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పదహారవ రోజు పాదయాత్రలో భాగంగా నడక సాగిస్తున్న షర్మిల శుక్రవారం ఒకచోట నిండుగా ప్రవహిస్తున్న వాగును చూసి ఆగి పోయారు. ఈ నీళ్లు ఎటు వెళుతున్నాయి? ఈ నీటిని వృథా కాకుండా పంటలకు ఎలా వినియోగించుకోగలం? వంటి విషయాలపై ఆమె వైయస్ఆర్ సీపీ నేతలతో చర్చించారు. వై.విశ్వేశ్వర రెడ్డి, జి.గుర్నాథరెడ్డి తదితర వైయస్ఆర్ సీపీ నేతలు ఆమెకు వాగు వివరాలు తెలిపారు. ఇలా తన పాదయాత్రలో ప్రతి విషయాన్నీ షర్మిల అడిగి తెలుసుకుంటున్నారు, వివిధ అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు. దారిలో వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలు వింటున్నారు. భరోసా ఇస్తున్నారు.