బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ప్రవాసాంధ్రులకు కృతజ్ఞతలు
26 Sep 2016 1:11 PM
హైదరాబాద్ః ప్రవాసాంధ్రులకు ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. హోదా పోరాటంలో ఎన్ఆర్ఐల ఉత్సాహం తన నిబద్ధతను మరింతగా పెంచిందని వైయస్ జగన్ స్పష్టం చేశారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రత్యేకహోదా అంశంపై డిజిటల్ మీడియా ద్వారా వైయస్ జగన్ ప్రవాసాంధ్రులతో సుదీర్ఘంగా ముఖాముఖి నిర్వహించిన సంగతి తెలిసిందే.
ప్రత్యేకహోదా ఆవశ్యకతపై ప్రవాసాంధ్రులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వివిధ దేశాలకు చెందిన ఎన్ఆర్ఐలు ఈకార్యక్రమంలో పాలుపంచుకొని వైయస్ జగన్ కు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. వారి సందేహాలను వైయస్ జగన్ స్పష్టంగా నివృత్తి చేశారు.