మున్సిపల్ స్థలాల ఆక్రమణపై నిలదీత

అనంతపురం జిల్లా విద్యుత్ నగర్ లో జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. మున్సిపల్ స్థలాల ఆక్రమణపై  వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూపలను నిలదీశారు. వీడియో చిత్రీకరిస్తున్న సాక్షి సిబ్బందిపై ఎస్ ఐ హమీద్ బాషా దురుసుగా ప్రవర్తించారు. పాలకులు, ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడ్డారు.

Back to Top