వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీ ఎంపీటీసీలు వైయస్ఆర్సీపీలో చేరిక
19 Dec 2016 7:27 PM
నెల్లూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎంపీటీసీ సభ్యులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం అనికేపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యులు పెద్ద పెంచలయ్య, కోసూరు పద్మ... నెల్లూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. గతంలో వైయస్ఆర్సీపీ తరపున ఎన్నికైన పద్మ.. అధికార పార్టీ బెదిరింపులతో పచ్చకండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న పోరాటాలకు ఆకర్శితులై వైయస్ఆర్సీపీలో చేరినట్లు ఎంపీటీసీ సభ్యులు తెలిపారు.