బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
బోడె ప్రసాద్పై కేసు నమోదు
18 Sep 2018 12:27 PM
అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్పై కేసు నమోదు చేయాలని హైకోర్టు సూచించింది. ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై ఆర్కే రోజా హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు హైకోర్టు స్పందించడం పట్ల వైయస్ఆర్సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బోడె ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండు చేశారు.