బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
23 Apr 2018 9:19 AM
అనంతపురం: జిల్లాలో వైయస్ఆర్సీపీలో్కి వలసలు ఊపందుకున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట అధికారపార్టీ నేతలు టీడీపీని వీడి వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు, ఆయన ప్రకటించిన నవరత్నాలకు ఆకర్శితులై వైయస్ఆర్సీపీలో చేరుతున్నారు. జీ కొట్టాల గ్రామంలో 12 దళిత కుటుంబాలకు సంబంధించి 50 మంది వైయస్ఆర్సీపీ నియో జకవర్గ సమన్వయకర్త వై వెంక టరామిరెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైయస్ఆర్ సీపీలో చేరారు. పార్టీ కం డువాలతో వారిని వైవీఆర్ పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారి లో ఈశ్వరయ్య, హనుమంతు, ఓబులేసు, ఆదినారాయణ, ఉలింద, లక్ష్మీదేవి, రమాదేవి, రాధమ్మ, తదితర కుటుంబాలవారున్నారు. ప్రజాసంకల్పయాత్ర చేస్తూ నిరంతరం ప్రజలకో సం శ్రమిస్తూ , ప్రత్యేకహోదా సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న వైయస్ జగన్ పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు చెప్పారు.