వైయస్‌ఆర్‌సీపీలో పెరుగుతున్న చేరికలు

 తూర్పు గోదావరి:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలతో పలువురు పార్టీల నాయకులు వైయస్‌ఆర్‌సీపీ వైపు ఆకర్శితులవుతున్నారు. రోజు రోజుకు వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇవాళ  పలువురు నేతలు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వైయస్‌ జగన్‌ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.  వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రైతులకు మంచి జరుగుతుందన్నారు. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌కు తోడుగా ఉంటామని పేర్కొన్నారు. 
 
Back to Top