వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్సీపీలో పెరుగుతున్న చేరికలు
30 Jul 2018 11:45 AM
తూర్పు గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలతో పలువురు పార్టీల నాయకులు వైయస్ఆర్సీపీ వైపు ఆకర్శితులవుతున్నారు. రోజు రోజుకు వైయస్ఆర్సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇవాళ పలువురు నేతలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. వైయస్ జగన్ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే రైతులకు మంచి జరుగుతుందన్నారు. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. వైయస్ జగన్కు తోడుగా ఉంటామని పేర్కొన్నారు.