వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జననేత సమక్షంలో పార్టీలోకి టీడీపీ నేతలు
12 Jul 2018 3:21 PM
తూర్పుగోదావరి: చంద్రబాబు మోసాలకు తాళలేక టీడీపీ నేతలు వైయస్ఆర్ సీపీలోకి వలసలు కడుతున్నారు. ప్రజా సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ నేత సూర్యప్రకాష్, బీసీ మహిళా సంఘం నాయకురాలు జుత్తుక వరలక్ష్మి వారి అనుచరులతో వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు జననేత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.