బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన టిడిపి నేత
13 May 2018 9:01 PM
దెందులూరు : గుంటూరు జిల్లా గురజాలకు
చెందిన టిడిపినేత వై మురళీధర్ రెడ్డి వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ప్రజా
సంకల్పయాత్రలో ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి
ఆహ్వానించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు కాసు మహేష్
రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ
తెలుగుదేశం హయాంలో సంక్షేమ కార్యక్రమాలు అటకెక్కాయని విమర్శించారు. జగన్ ద్వారానే
రాజన్న రాజ్యం సాధ్యం అని పేర్కొన్నారు.