మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
సోమవారం షర్మిల యాత్ర 12.4 కి.మీ
19 May 2013 4:21 PM
ద్వారకా తిరుమల, 19 మే 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారానికి 154వ రోజుకు చేరుకుంటుంది. ప్రకాశరావు పాలెం లో పాదయాత్ర అనంతరం భోజన విరామం తీసుకుంటారు. తదుపరి వైయస్ఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెంకట్రమాన్న గూడెం వరకూ వెడతారు. అక్కడ రాత్రి బస చేస్తారు. సోమవారం ఆమె 12.4 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు.