మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సమస్యలు పరిష్కరించండి
02 Dec 2015 7:40 PM
అనంతపురం:
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ
అనంతపురంలో సంక్షేమ హాస్టళ్ల అధికారులు ఆందోళనకు దిగారు. సంక్షేమ హాస్టళ్ల
అధికారుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు
మండిపడ్డారు. పదోన్నతుల విషయంలో అన్యాయానికి గురవుతున్నామని.... 30 ఏళ్ల
సర్వీస్ ఉన్నవారికి గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 పదోన్నతి కల్పించడం లేదని
ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సంక్షేమ హాస్టళ్ల అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ
పిలుపు మేరకు అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ
అనంతపురంలో సంక్షేమ హాస్టళ్ల అధికారులు ఆందోళనకు దిగారు. సంక్షేమ హాస్టళ్ల
అధికారుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు
మండిపడ్డారు. పదోన్నతుల విషయంలో అన్యాయానికి గురవుతున్నామని.... 30 ఏళ్ల
సర్వీస్ ఉన్నవారికి గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 పదోన్నతి కల్పించడం లేదని
ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సంక్షేమ హాస్టళ్ల అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ
పిలుపు మేరకు అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.
ఇతర
నాన్గెజిటెడ్ ఉద్యోగుల మాదిరిగా హాస్టళ్ల అధికారులకు 30 రోజులు ఆర్జిత
సెలవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అందరు ఉద్యోగుల మాదిరిగా ఎనిమిది
గంటలు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రీమెట్రిక్ అంటూ అదనపు సమయం
పనిచేయిస్తున్నారన్నారు. దీంతో శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి
గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బయోమెట్రిక్లోని సాంకేతిక
సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. అనంతరం డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్కి
నాయకులు వినతిపత్రం అందజేశారు.
నాన్గెజిటెడ్ ఉద్యోగుల మాదిరిగా హాస్టళ్ల అధికారులకు 30 రోజులు ఆర్జిత
సెలవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అందరు ఉద్యోగుల మాదిరిగా ఎనిమిది
గంటలు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రీమెట్రిక్ అంటూ అదనపు సమయం
పనిచేయిస్తున్నారన్నారు. దీంతో శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి
గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బయోమెట్రిక్లోని సాంకేతిక
సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. అనంతరం డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్కి
నాయకులు వినతిపత్రం అందజేశారు.