21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారుపొలిటికల్ ప్యాకేజీ ప్రొఫిషనల్ పవన్ కల్యాణ్!
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
06 Aug 2016 11:14 AM
చిత్తూరు(మదనపల్లె): నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి పిలుపునిచ్చారు. యువజన సెల్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన కళ్యాణ్ భరత్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైయస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చేవిధంగా యువజన విభాగాన్ని పటిష్టం చేయాలన్నారు. గ్రామస్థాయిలోని యువకులను పార్టీవైపు ఆకర్షించేలా చైతన్యవంతం చేయాలని తెలిపారు.