బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
పార్టీని బలోపేతం చేయాలి: వైయస్ జగన్
31 Jul 2016 10:27 PM
మెదక్: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం లోటస్పాండ్లో వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, వైయస్సార్సీపీ సంగారెడ్డి మండల అధ్యక్షుడు సుధాకర్గౌడ్ నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల స్థాయి నాయకులు వైయస్ జగన్ను కలిశారు.