బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యం
షర్మిల పాదయాత్ర ప్రజలకోసం: శోభానాగిరెడ్డి
31 Oct 2012 6:33 PM
అనంతపురం:
మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల ప్రజల కోసం మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అధికారం కోసం పాదయాత్ర చేపట్టారని ఆమె ధ్వజమెత్తారు. సమర్ధుడైన నాయకుడు లేకే కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీలను వీడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్పై అక్రమ కేసులు బనాయించినా జనం ఆయన వెంటే ఉన్నారని చెప్పారు. షర్మిల పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఆమె చెప్పారు.