రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
షర్మిల 23వ రోజు పాదయాత్ర ప్రారంభం
09 Nov 2012 11:09 AM
కర్నూలు
: కర్నూలు జిల్లా మద్దికెర నుంచి వైయస్ షర్మిల గురువారం నాడు 23వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. మద్దికెర మండల కేంద్రంలోని శివార్లలో రాత్రి బస చేసిన ఆమె శుక్రవారం ఉదయం అక్కడి నుంచి పాదయాత్రను ఆరంభించారు. షర్మిల నేడు 15.5 కి.మీటర్లు నడవనున్నారు. ఎం. అగ్రహారం, హంపా క్రాస్ పెరవల్లి, తుగ్గలి మీదగా పాదయాత్ర సాగుతుంది. రాత్రి తుగ్గలి శివార్లలో షర్మిల బస చేస్తారు.