మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
బాధితులకు అండగా ఉంటా
19 May 2016 6:14 PM
కర్నూలుః వేంపెంట పవర్ ప్లాంట్ బాధితులకు అండగా ఉంటానని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఇవాళ పాములపాడు మండలం
వేంపెంట గ్రామంలో నిప్పులవాగుపై నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈప్లాంట్ నిర్మాణం వల్ల రైతులు, గ్రామస్తులు నష్టపోతారని ఏడాది కాలంగా ఆందోళన కార్యక్రమాలు, దీక్షలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాకపోవడంతో ఐజయ్య గ్రామాన్ని సందర్శించి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపేయాలని ఐజయ్య అధికారులను కోరారు.