వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నేనొస్తా...ఉచితంగా చదివిస్తా..
21 Nov 2018 3:25 PM
పాఠశాల విద్యార్థులకు జననేత భరోసా...
విజయనగరంఃప్రభుత్వం పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నమేరంగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వైయస్ జగన్ను కలిసి తమ గోడు వినిపించారు. స్కాలర్షిప్ రాక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకోవలసి వస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం సైకిళ్లు కూడా మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. జగనన్న తమను ఆశీర్వదించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీగా చదివిస్తానని భరోసా ఇచ్చారన్నారు. అంతేకాకుండా చదువుకోవడానికి డబ్బులు కూడా ఇస్తామని తెలిపారన్నారు.